*వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తులారా.... ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.... ఒక్కసారి ఆలోచించండి...* దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా....... 🍅 🍅 🍅 ఇష్టమయిన క్రికేటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా..... 🍏 🍏 🍏 రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే.... నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?.... 🌽 🌽 🌽 దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే, టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్... దేశాన్ని బతికించే నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ అనే ఆందోళన నీకుందా ?... 🌶 🌶 🌶 నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్ నిన్ను బతికించే రైతులకెవరూ ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా.... ��� నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా...... 🍆 🍆 🍆 అన్నం తింటూ కూడా .. పాకిస్తానీ టీం న...
పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ ల కాంబినేషన్ టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీయస్ట్ కాంబినేషన్! వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు మంచి విజయాలు సాధించడమే దీనికి కారణం! ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతుంది. పవన్ కల్యాణ్ సాప్ట్వేర్ ఇంజనీర్గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. తాజాగా, ఈసినిమా శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యి టాలీవుడ్ ను షాక్ కు గురి చేశాయి. ఈ సినిమా టీవీ టెలికాస్ట్ రైట్స్ ను జెమినీ ఛానల్ ఏకంగా 19.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు ఇంత భారీ స్థాయిలో శాటిలైట్ ధర పలకడం పట్ల టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు గల క్రేజ్.. దర్శకుడిగా త్రివిక్రమ్ కు ఉన్న ఇమేజే ఈ స్థాయిలో శాటిలైట్ రేట్ రావడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమ లో ఇపుడు ప్రకంపనలు పుట్టిస్తున్న వార్త డ్రగ్స్ కేసు . ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసు లు అందుకున్న లిస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది ,ఇప్పటి దాకా నోటీసు లు అందుకున్న లిస్ట్ ను ఒక సారి పరిశీలిస్తే అందులో చాల మంది ప్రముఖ సెలెబ్రేటిస్ ఉండడం ఇపుడు చర్చనీయాంశం అయింది . వీరందరూ విచారణ కు సహకరించాలని లేకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ మీడియా కు వెల్లడించారు. నోటీసు లు అందుకున్న టాలీవుడ్ సెలెబ్రేటిస్ వీళ్ళే : 1. రవితేజ 2. పూరి జగన్నాధ్ 3. ఛార్మి 4. తరుణ్ 5. ముమైత్ ఖాన్ 6. నవదీప్ 7. సుబ్బరాజు 8. ఆర్ట్ డైరెక్టర్ చిన్న 9. కెమెరా మ్యాన్ శ్యామ్ కె . నాయుడు 10. గీతామాధురి భర్త నందు 11. తనీష్
Comments
Post a Comment