‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్కు అరంగేట్రం చేసిన పూజా హెగ్డే ఆ తర్వాత నాగచైతన్య సరసస ‘ ఒక లైలా కోసం ’ లో కూడా నటించింది. అయితే, ఈ రెండు సినిమాలు ఆమె టాలీవుడ్లో బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏకంగా హృతిక్ రోషన్ సరసన ‘మొహంజోదారో’ సినిమాలో అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ లో ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ పై దృష్టి పెట్టి దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తోంది. ఈ సినిమా హిట్ అవుతుందనే వార్తలు వస్తుండటంతో.. పూజా హెగ్డే కు టాలీవుడ్ చాలా మంది అగ్ర నిర్మాతలు సంప్రదిస్తున్నారు. దీంతో ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు ఆమె ఒక్కసారిగా తన పారితోషకాన్ని పెంచేసిందట. నిన్న మొన్నటి దాకా ముఫ్పై- నలభై లక్షల రేంజ్ లో ఉన్న ఈ భామ ఇప్పుడు తన రేటు కోటి చెబుతుందట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె కోటి రూపాయలు అడిగాడట. ఆమె అడిగినంత ఇవ్వడానికి బెల్లంకొండ సురేష్ సిద్ధపడ్డాడని చెప్పుకుంటున్నారు.
బ్రెజిల్ లో ఒక కోటీశ్వరుడు తన One Million Dollar ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!! నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!! అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, One Million Dollar కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!! మీడియాతో పాటుగా ప్రజలు కూడా చాలా తిట్టారు అతన్ని..!! అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు..!! పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!! అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా.. ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..? మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!! దీనిని వేరోకరికైనా దీనిని ఇవ...
తెలుగు సినీ రంగంలో సంక్రాంతి సీజన్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా భారీ సినిమాలు రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. పవన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాతో పాటు, బాలకృష్ణ జై సింహా, రవితేజ టచ్ చేసి చూడు సినిమాలో సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇంతటి భారీ పోటి ఉన్నా.. తమిళ తంబిలు అదే సీజన్ లో డబ్బింగ్ సినిమాలతో రెడీ అవుతున్నారు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తుంటారు. అదే బాటలో ఈ సంక్రాంతి సీజన్ లో ముగ్గురు తమిళ హీరోలు తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. విశాల్ అభిమన్యుడుతో పాటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న తానా సేద్రం కూటం, విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న స్కెచ్ సినిమాలో సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా సర్థుతారో చూడాలి.
Comments
Post a Comment