పవర్ స్టార్ క్రేజ్ ను వాడుకొంటున్న శేఖర్ కమ్ముల


 శేఖర్ కమ్ముల   కొత్త చిత్రం ఫిదా రేపు రిలీజ్ కానుంది . ఇందులో వరుణ్ తేజ్ హీరో గ  , సాయి పల్లవి హీరోయిన్ గ నటించనున్నారు .

ఈ సినిమా లో హీరోయిన్ సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని గ నటిస్తుందని హీరో వరుణ్ తేజ్ ఒక  ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది . సాయి పల్లవి ఇందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్తూ అయన మేనరిజాన్ని కూడా కాపీ చేసిందని వరుణ్ తేజ్ చెప్పాడు .

ఇలా చెప్పడం తో ఒక్క సారిగా ఈ సినిమా క్రేజ్ పెరిగిందని సమాచారం. పవర్ స్టార్ క్రేజ్ ను ఇలా ప్రతి ఒక్కరు వాడుకొంటునడం తో పవన్ కళ్యాణ్ నే టాలీవుడ్ నెంబర్ . 1 అని మరోసారి రుజువుయింది . 

Comments

Popular posts from this blog

Cricket vs Formers???

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

దర్శకుడికి అతిథి...!!!